యానాంలోని గోదావరి నదీ తీరం వద్ద కానాగంత జాతి చేపలు శుక్రవారం భారీ సంఖ్యలో మృత్యువాత పడ్డాయి. దీంతో కొందరు మత్స్యకారులు వాటిని ...
విరాళాల దుర్వినియోగం కేసు నేపథ్యంలో.. అయోధ్య రామ మందిరంలో హుండీ లెక్కింపు ఉద్యోగుల్లో భయం మొదలైంది. సిబ్బందిలో సగానికిపైగా ...
సుప్రీంకోర్టులో శుక్రవారం అకస్మాత్తుగా నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. తన కేసును స్వయంగా వాదించుకోవడానికి వచ్చిన ఓ ...
రాజస్థాన్‌ బికనేర్‌లో ఉన్న తొలియాసర్‌ భైరూంజీ ఆలయానికి శతాబ్దాల చరిత్ర ఉంది. పరమేశ్వరుడు కాలభైరవుడిగా ఇక్కడ కొలువై ఉన్నాడని ...
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌ ఒకవేళ ...
ఆధునిక విజ్ఞాన శాస్త్రంలో ఒక మైలురాయిగా నిలిచిన గొప్ప భౌతిక శాస్త్రవేత్త ఆల్బర్ట్‌  ఐన్‌స్టీన్‌. ఆయన లేని లోటును సబ్రీనా ...
ఉన్నతస్థాయి విద్యార్హతలు లేకున్నా.. వృత్తిపరమైన నైపుణ్యాలు, అనుభవం, వయసు, సంబంధిత భాషలో పట్టు ఉంటే చాలు. విదేశాల్లో నెలకు ...
షాబాద్‌: రంగారెడ్డి జిల్లాలో ఆరుగురు దారుణ హత్యకు గురయ్యారు. షాబాద్‌ మండల కేంద్రంలోని దైవాలగూడలో శనివారం తెల్లవారుజామున ఈ ఘటన ...
ప్రజారవాణాలో వాహనచోదకుడి కించిత్‌ పరధ్యానం వల్ల పలువురి ప్రాణాలకు ముప్పు వాటిల్లొచ్చు. మలుపులు తిరిగేటప్పుడు, జంక్షన్‌లో ...
మాదకద్రవ్యాల రవాణా కోసం విక్రేతలు కొత్తకొత్త పద్ధతుల్లో వేస్తున్న ఎత్తుగడలు చూసి అధికారులే నోరెళ్లబెడుతున్నారు.
ఈనాడు డిజిటల్, కొత్తగూడెం, చింతకాని, న్యూస్‌టుడే: ‘ఖమ్మం నగరంలో 2023 జులైలో నిర్వహించిన బహిరంగసభ తర్వాత జరిగిన చర్చాగోష్ఠిలో ...
మ్యూచువల్‌ ఫండ్ల పథకాల నగదు నిర్వహణను మరింత సులభతరం చేసేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కీలక నిర్ణయం తీసుకుంది.