హైదరాబాద్ మియాపూర్‌లో గతేడాది నమోదైన మిస్సింగ్ కేసు సంచలన హత్య కేసుగా మారింది. భర్త కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేసిన మహిళే ...
AP and Telangana News Live Updates: ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న అప్‌డేట్స్, బ్రేకింగ్ న్యూస్ ఇక్కడ తెలుసుకుందాం. అలాగే దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా జరుగుతున్న అప్‌డేట్స్ మొత్తం ఇక్కడ చూద్దాం.
New Petrol | పెట్రోల్‌లో ఎథనాల్‌ శాతం మరింత పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అయితే ఈ నిర్ణయాన్ని తొందరగా ...
NSE IPO | భారత ఆర్థిక రంగంలో ఎంతో ఆసక్తి రేపుతున్న నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఐపీఓపై కీలక సమాచారం బయటకు వచ్చింది. ఎన్నో ఏళ్లుగా ...
విజయవాడలోని అంబేడ్కర్‌ కళా వేదికలో నిర్వహించిన ‘ఏపీ హస్తకళా మహోత్సవం’ ముగింపు వేడుకలకు ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవలం ‘వోకల్ ఫర్ లోకల్’ మాత ...
హైదరాబాద్ నాచారంలో బాలామృతం ప్లాంట్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి మహిళలు, చిన్నారుల సంక్షేమంపై కీలక ప్రకటనలు చేశారు.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన (PMAY-U 2.0) కింద తెలంగాణకు 8,338 ఇళ్లు, ఆంధ్రప్రదేశ్‌కు 12,370 ఇళ్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. తెలంగాణకు రూ.125.07 కోట్లు, ఏపీకి రూ.185.55 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించిం ...
Success Story: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధభూమి అయిన సియాచెన్‌లో మొట్టమొదటి మహిళా అధికారిగా రికార్డు సృష్టించిన కెప్టెన్ శివ చౌహాన్ గురించి ఇప్పుడు ప్రపంచం మాట్లాడుకుంటోంది. అందం, చదువులోనే కాదు ధై ...
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. అమరావతి రైతులతోపాటు కొత్తగా ల్యాండ్ పూలింగ్ చేపట్టనున్న గ్రామాల రైతులకు శుభవార్త చెప్పింది. వివరాలు ఈ ...
Gold loans India: మీ ఇంట్లో ఉన్న బంగారం ఇప్పుడు ఎంత పవర్‌ఫుల్ ఆస్తిగా మారిందో తెలుసా? తాజాగా గోల్డ్ లోన్స్ దేశ ఆర్థిక రంగంలో ...
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రూ.200 కోట్ల బంగ్లా కడుతున్నారనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ ...
తెలంగాణ ప్రభుత్వం సన్న వడ్ల బోనస్ పథకంలో కీలక మార్పులు చేసింది. 2026 వానాకాలం నుంచి ప్రభుత్వం గుర్తించిన విత్తనాలను ఆన్‌లైన్ నమోదు, కొత్త నిబంధనలు, అర్హతలు, బోనస్‌కు ఎంపికైన వరి రకాల పూర్తి వివరాలు తె ...