వర్షాకాలంలో వర్మీకంపోస్ట్ తయారీకి రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి. నీరు నిల్వకుండా, తేమ సమతుల్యత పాటించి, వానపాములను రక్షించాలి.
AP and Telangana News Live Updates: ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న అప్‌డేట్స్, బ్రేకింగ్ న్యూస్ ఇక్కడ తెలుసుకుందాం. అలాగే దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా జరుగుతున్న అప్‌డేట్స్ మొత్తం ఇక్కడ చూద్దాం.
Railway News | రైలు ప్రయాణంలో ఎదురైన ఇబ్బంది ఓ ప్రయాణికుడికి న్యాయం దక్కేలా చేసింది. రిజర్వేషన్ టికెట్ ఉన్నా సరైన సౌకర్యం లేకుండా రాత్రంతా నిద్ర లేకుండా గడపాల్సి వచ్చిన ప్రయాణికుడికి వినియోగదారుల కమిష ...
నేటి టాప్ 10 ప్రధాన వార్తల్లో సీఎం రేవంత్ రెడ్డి బాలామృతం ప్లాంట్ ప్రారంభం, వయనాడ్‌లో కొండచరియల విషాదం, కేసీఆర్ మనవడిని ...
బయట దొరికే ఆహారం తినేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. కొన్ని రకాల ఆహారాలను పూర్తిగా నివారించడం లేదా పరిమితంగా తీసుకోవడం ద్వారా వర్షాకాలంలో వచ్చే అనేక అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు.
Amarnath Yatra 2026: అమర్‌నాథ్ యాత్రికులకు చేదు వార్త.సుమారు రెండు నెలల పాటు లక్షలాది మంది భక్తులకు దర్శనమిచ్చే మంచు శివలింగం కేవలం ఐదు రోజుల్లోనే కరిగిపోయింది. బాబా బర్ఫానీ ఆ మంచు రూపం ఎలా కరిగిపోయిం ...
Car Offer | మంచి ఫ్యామిలీ కార్ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. ఓ కార్‌పై అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్ లభిస్తోంది. ఈ కారులో సన్‌రూఫ్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఏడీఏఎస్ వంటి ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి. ఈ కార్ ప్రత్యే ...
రాజన్న సిరిసిల్ల జిల్లా కోర్టు భూ వివాదాల హత్య కేసుల్లో వంగ సందీప్ రెడ్డికి రెండు యావజ్జీవ కారాగార శిక్షలు విధించింది.
Hyderabad: మన దేశంలో అత్యధిక లగ్జరీ, హిస్టారికల్ సిటీలుగా పేరున్న నగరాలు దక్షిణాది రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఉండటం విశేషం. ఆ విషయంలో తెలంగాణ రాజధాని హైదరాబాద్ అగ్రస్థానంలో ఉంటుంది.
హైదరాబాద్ నాచారంలో బాలామృతం ప్లాంట్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి మహిళలు, చిన్నారుల సంక్షేమంపై కీలక ప్రకటనలు చేశారు.
భార్యతోనే వ్యభిచారం చేయిస్తున్న భర్త. జిల్లాలో దారుణం. భర్త అసలు బాగోతం తెలిసి రగిలిపోయిన భార్య.. చివరకు ఏం చేసిందంటే?
Pension Rules | భార్య మరణం తర్వాత భర్తకు కుటుంబ పెన్షన్ వస్తుందా? ఈ డౌట్ చాలామందికి ఉంటుంది. నిబంధనలు ఏం చెబుతున్నాయి, ఎలాంటి పరిస్థితుల్లో భర్తకు హక్కు ఉంటుంది, పిల్లలకు ఎప్పుడు ప్రాధాన్యం లభిస్తుంది ...